2 September, 2026 | 11:25 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

రాత్రి పార్టీలకు పిలవడం మానేశారు!

15-07-2025 | 01:09am

నా స్నేహితులు రాత్రి పార్టీలకు నన్ను పిలువడం మానేశారంటూ బుంగ మూతి పెట్టుకుంది బాలీవుడ్ అందం కరీనా కపూర్. ఇందుకు గల కారణాన్నీ చెప్పుకొచ్చిందీ సైజ్ జీరో తార. ఔను, బాలీవుడ్ తారల్లో ‘సైజ్ జీరో’ ట్యాగ్ కు సరైన నిర్వచనంగా అనిపించే కరీనా కపూర్.. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చినా, వయసు 40 దాటినా కరీనా ఇంకా నాజూగ్గా ఉండటానికి కారణం ఆహార నియమాలేనట! కరీనా తన డైట్ గురించి చెప్తూ “10-15 రోజులు అదే పప్పన్నం, పెరుగన్నం చేసి నా వంట మనిషి విసిగిపోతా డు.

కానీ, నాకు రోజూ తిన్నా ఏమీ అనిపిం చదు. సాయంత్రం ఆరింటికి డిన్నర్.. రాత్రి 9.30కు ఠంచనుగా నిద్రకు ఉపక్రమించా ల్సిందే. దునియా నిద్రలేవక ముందే వర్కవుట్స్ పూర్తి చేసేస్తా. నా స్నేహితులు కూడా నన్ను రాత్రి పార్టీలకు పిలవడం మానేశారు. నా శరీరాకృతి చూసి, నేను ఎక్కువగా క్వినోవా తీసుకుంటానను కుంటారు కానీ కాదు” అని చెప్పు కొచ్చింది కరీనా.