16 April, 2026 | 8:15 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

విద్యుత్ తీగ పడి మూడు బర్రెలు మృతి

17-11-2025 10:44 PM

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని లక్ష్మీనారాయణ రైతు ఆవేదన

పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని చిన్న కంజర్ల గ్రామంలో గొల్ల లక్ష్మీనారాయణ మూడు బార్లు మేతకు వేయడానికి చిన్న కన్జర్ల అండూర్ మధ్య మేతవేయడానికి వెళుతుండగా విద్యుత్ స్తంభాల ఎల్ టి లైన్ తెగపడి మూడు బార్లు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది ఒక్కొక్క బర్రె ఖరీదు సుమారు 1,50,000 ఉంటుందని గొల్ల లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశాడు. విద్యుత్ తెగపడి ఈ బర్రె జీవన ఆధారం కాబట్టి ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ యొక్క ప్రమాదం జరిగిందని లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై ప్రభుత్వ విద్యుత్ అధికారులు స్పందించి లక్ష్మీనారాయణకు న్యాయం చేయాలని ఆయన గ్రామస్తులతో విన్నవించుకున్నాడు.