16 April, 2026 | 8:17 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

నందీశ్వరుని అభిషేకంలో తెలంగాణ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ డా. వాణి

18-11-2025 12:00 AM

సూర్యాపేట, నవంబర్ 17 (విజయక్రాంతి) : మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి శివాలయాల్లో కార్తీకమాస చివరి సోమవారం సందర్బంగా తెలంగాణ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డా. వాణి  ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా త్రికుటాలయంలో నందికి పంచామృతాలతో అభిషేకం చేశారు. ముందుగా నామే శ్వర, ఎరకేశ్వర స్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ చారిత్రక సంపదను కాపాడుకోల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అనంతరం ఆమెను దేవాలయ కమిటీ చైర్మన్ గవ్వ వెంకటకృష్ణారెడ్డి సన్మానించారు. ఆమె వెంట డిటివో లు జయ ప్రకాష్ రెడ్డి, లావణ్య ఎంవిఐలు కొండయ్య, ఆదిత్య, ఎఎంవిఐలు, సిబ్బంది ఉన్నారు.