15 April, 2026 | 1:14 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

అమ్మకు అక్షరమాలపై వీవోఏలకు శిక్షణ

31-10-2025 11:36 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి మండల పరిషత్ కార్యాలయంలో మండల సమైక్య ఆధ్వర్యంలో శుక్రవారం అమ్మకు అక్షరమాల అనే కార్యక్రమం పై గ్రామ సంఘం అధ్యక్షులకు, కార్యదర్శులకు, వివో ఏలకు సిఆర్పిలు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. చదువు యొక్క ప్రాముఖ్యతపై వివరించారు. చదువు మహిళల ఆర్థిక ,రాజకీయ ,సామాజిక ఎదుగుదలకు తోడ్పడుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డిపిఎం సుధాకర్, జిల్లా డీపీఎం స్వర్ణలత, ఏపిఎం విజయలక్ష్మి, సీసీలు, స్టేట్ సీఆర్పీలు రజిత, స్వప్న లతోపాటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సీఆర్పీలు, సభ్యులు, వివో ఏలు పాల్గొన్నారు.