15 April, 2026 | 12:54 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

తహసీల్దార్ల బదిలీలు

20-10-2025 01:38 AM

ఉత్తర్వులు జారీ చేసిన మేడ్చల్ కలెక్టర్ 

మేడ్చల్ అక్టోబర్ 19(విజయక్రాంతి): మేడ్చల్ పలువురు తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. శామీర్‌పేట్ తహసీల్దార్ యాదగిరిరెడ్డిని కీసరకు, కలెక్టరేట్ టీ సెక్షన్ ఆఫీసర్ చంద్ర శేఖర్‌ను ఘట్‌కేసర్ తహసీల్దార్‌గా, 

సీసీఎల్‌ఏ అధికారి ఉష్ణచైతన్యను మేడిపల్లి తహసీల్దార్‌గా, కీసర తహసీల్దార్ అశోక్‌కుమార్‌ను కుత్బుల్లాపూర్‌కు, కలెక్టరేట్‌లో పని చేస్తున్న రాజశేఖర్‌రెడ్డిని కాప్రాకు, సుచరితను మూడు చింతలపల్లికి బదిలీ అయ్యారు. శామీర్‌పేట నాయబ్ తహసీల్దార్‌గా సంయుక్తకు పూర్తి బాధ్యతలు అప్పగించారు.