21 August, 2026 | 10:01 PM

Breaking News

ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలి   •   నేరాల పెరుగుదలను అరికట్టాలి   •   గ్రామస్థాయిలో యూత్ కాంగ్రెస్ ను పటిష్ట పరచాలి   •   సిరికొండ మండలంలో పర్యటించిన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్లే   •   పేకాట స్థావరంపై పోలీసుల దాడులు   •   క్రిమినల్ కేసుల రాజీయే శాంతి స్థాపనకు మార్గం జిల్లా జడ్జి కే.మురళీమోహన్   •   ఈ నెల 23న శ్రీశైలంలో శ్రీశైల మాహాత్మ్యం పుస్తకావిష్కరణ   •   పట్టణ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రి పొంగులేటికి వినతి పత్రం అందజేత   •   భక్తిశ్రద్ధలతో వాసవి అమ్మవారి జీవిత చరిత్ర ప్రవచనాలు   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచాలి   •  

రైళ్లలో గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్

18-01-2025 04:15 PM

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(secunderabad railway station)లో గంజాయి కలకలం రేపింది. రైళ్లలో గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఇద్దరు యువకులు కోణార్క్ ఎక్స్ ప్రెస్ లో గంజాయి తరలిస్తున్నారు. అంతర్రాష్ట్ర ముఠాను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు(Railway Police) పట్టుకున్నారు. ముఠా నుంచి 17 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు యువకులు  విశాఖ నుంచి సోలాపూర్ కు గంజాయి తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.