9 May, 2026 | 2:32 PM

Breaking News

బొంద పెట్టడానికి స్థలం లేదు..!   •   రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోళ్ల కోసం చిత్తశుద్ధితో పని చేస్తుంది   •   తడిసిన ప్రతి గింజ కొనాలి.. ఎకరానికి 20 క్వింటాళ్ల జొన్న కొనుగోలు చేపట్టాలి: ఎమ్మెల్యే   •   పేద ప్రజల సొంత ఇంటి కలలు నిజం చేస్తాం   •   ఆడబిడ్డ పెళ్లికి రూ.50,000 సాయం   •   మాటల ప్రభుత్వం కాదు.. మాది చేతల ప్రభుత్వం   •   అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన బిజెపి నాయకులు తంబళ్ల రవి   •   తమిళనాడులో రాజకీయ సంక్షోభం.. హైదరాబాద్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు   •   నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •  

చైన్ స్నాచింగ్ చేసిన ఇద్దరు దొంగలు అరెస్టు: అడిషనల్ ఎస్సీ చైతన్య రెడ్డి

20-09-2025 11:03 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): మహిళ మెడలోని బంగారు గొలుసు దొంగిలించిన ఇద్దరు చైన్ స్నాచర్లను శనివారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు అడిషనల్ ఎస్పి చైతన్య రెడ్డి తెలిపారు. కామారెడ్డి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. కామారెడ్డి గాంధీనగర్ కాలనీలో గత రెండు రోజుల క్రితం ఓ మహిళ  మేడలో నుంచి మూడు తులాల బంగారు గొలుసు చైన్ స్నాచింగ్ కు పాల్పడిన భాస్కర్ రెడ్డి, బాబా గౌడ్ లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన తెలిపారు. వారి వద్ద నుంచి ఒక బైకు మూర్తుల బంగారం మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.