9 May, 2026 | 1:27 PM

Breaking News

తమిళనాడులో రాజకీయ సంక్షోభం.. హైదరాబాద్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు   •   నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •   నాభి శిల, ముత్యాలమ్మ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   పెద్దమల్లారెడ్డిలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి   •  

ఆర్టీసీ డిపో, బస్టాండ్ లను పరిశీలించిన ఎమ్మెల్యే

20-09-2025 09:27 PM

నర్సంపేట (విజయక్రాంతి): నర్సంపేట పట్టణంలోని బస్టాండ్ డిపో, బస్సు డిపోకు సంబంధించిన ఖాళీ స్థలాలను నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి(MLA Donthi Madhava Reddy), వరంగల్ ఆర్టీసీ ఆర్ఎం విజయ్ భానుతో కలిసి పరిశీలించారు. మెయిన్ రోడ్డు బస్టాండ్ ఆవరణానికి అనుకోని అభ్యంతరకర మైనటువంటి షాపులను వెనుకకు జరపడంతో పాటు ఖాళీ ప్రదేశంలో పార్కింగ్ ఏర్పాటు చేసి ప్రజలకు అంతరాయం లేకుండా రవాణా సౌకర్యం ఉండేందుకు కావలసిన ఏర్పాట్లు అదనపు గదుల నిర్మాణం వంటి అభివృద్ధి పనులను శనివారం పరిశీలించారు. అనంతరం వీటితో పాటు చెన్నారావుపేట మండలం జల్లిలో బస్టాండ్ నెక్కొండ బస్టాండు ప్రాంతాలను పరిశీలించి అతి త్వరలో అభివృద్ధి పనులు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట డిపో మేనేజర్ లక్ష్మి ప్రసూనతో పాటు ఆర్టీసీ అధికారులు, సిబ్బంది కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.