calender_icon.png 19 December, 2025 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొబైల్ ఫర్టిలైజర్ బుకింగ్ అప్లికేషన్ పై అవగాహన

18-12-2025 05:19:04 PM

నాగిరెడ్డిపేట్ (విజయక్రాంతి): మండలంలోని గోపాల్పేట్ రైతు వేదికలో ఎరువుల దుకాణదారులకు, పిఏసిఎస్ సెక్రటరీలకు, సిబ్బందికి నూతనంగా అమలు చేయబోతున్న మొబైల్ ఫెర్టిలైజర్ బుకింగ్ అప్లికేషన్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని మండల వ్యవసాయ శాఖ అధికారి సాయికిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సంచాలకులు గోపి ఐఏఎస్ డీలర్స్ను ఉద్దేశించి మాట్లాడడం జరిగిందని ఏవో సాయికిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ దివ్య, బిటియం షఫీక్ ఉన్నారు.