17 April, 2026 | 3:09 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

మొబైల్ ఫర్టిలైజర్ బుకింగ్ అప్లికేషన్ పై అవగాహన

18-12-2025 05:19 PM

నాగిరెడ్డిపేట్ (విజయక్రాంతి): మండలంలోని గోపాల్పేట్ రైతు వేదికలో ఎరువుల దుకాణదారులకు, పిఏసిఎస్ సెక్రటరీలకు, సిబ్బందికి నూతనంగా అమలు చేయబోతున్న మొబైల్ ఫెర్టిలైజర్ బుకింగ్ అప్లికేషన్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని మండల వ్యవసాయ శాఖ అధికారి సాయికిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సంచాలకులు గోపి ఐఏఎస్ డీలర్స్ను ఉద్దేశించి మాట్లాడడం జరిగిందని ఏవో సాయికిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ దివ్య, బిటియం షఫీక్ ఉన్నారు.