11 April, 2026 | 11:56 AM

Breaking News

మంగళ్‌హాట్‌లో కార్డెన్ సెర్చ్— గ్యాస్ సిలిండర్లు, బైకులు స్వాధీనం   •   ముంబైలో ఘోర అగ్నిప్రమాదం— సిలిండర్ పేలుళ్లతో తీవ్ర భయాందోళన   •   కర్ణాటకలో యూత్ కాంగ్రెస్‌ నేత దారుణహత్య.. స్థానికుల్లో భయాందోళన!   •   జ్యోతిరావు పూలే జయంతి.. నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ   •   కోదాడ జాతీయ రహదారిపై ఘోర బస్సుప్రమాదం... స్పాట్‌లో 36 మంది..!   •   బిక్కనూర్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం – ఇద్దరు మృతి   •   ఐలాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు   •   అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్‌... హైకోర్టు లాయర్‌ ఫామ్‌హౌస్‌ కూల్చివేత   •   జీవితంపై విరక్తి చెంది ఇద్దరు యువకుల ఇద్దరు ఆత్మహత్య   •   స్నేహితుల ఆపన్న హస్తం.. మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం   •  

సర్పంచ్ కు పోటీ.. బాండ్ పేపర్‌పై సంతకాలకు పెట్టు!!

09-10-2025 04:49 PM

నంగునూరు: సర్పంచ్‌ ఎన్నికల బరిలో దిగుతున్న అభ్యర్థులకు సిద్దిపేట జిల్లా నంగూనూరు గ్రామ ప్రజలు వినూత్నమైన సవాలు విసిరారు. ఎన్నికల హామీలు, మ్యానిఫెస్టోలకు భిన్నంగా, ఏకంగా రూ. 100 విలువైన నాన్-జుడిషియల్ బాండ్ పేపర్‌పై సంతకం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పదవిలోకి వచ్చిన తర్వాత అక్రమాస్తులు కూడబెట్టుకుంటే, వాటిని గ్రామ పంచాయతీకి అప్పగించాలంటూ పలు అంశాలను బాండ్ పేపర్లో పొందుపర్చారు. ఈ వినూత్న పద్ధతి నంగూనూరులో ఎన్నికల వాతావరణాన్ని పూర్తిగా మార్చేసింది. గెలిచే అభ్యర్థి ప్రజల నమ్మకాన్ని, ఈ బాండ్‌పై ఇచ్చిన హామీని ఎంతవరకు నిలబెట్టుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.