10 June, 2026 | 4:08 PM

Breaking News

నల్గొండ జిల్లా అభివృద్ధిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష   •   ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనపై పుస్తకావిష్కరణ   •   సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •  

తెరాస ముఖ్య కార్యకర్తల సమావేశం

09-10-2025 04:46 PM

బెజ్జూర్ (విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని సోమీని గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెరాస ముఖ్యకార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల్లో కుశ్నపల్లి ఎంపీటీసీ సభ్యులుగా తెరాస బలపరిచిన మాజీ ఎంపీటీసీ లంగారి శ్రీనివాస్ ని అధ్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ 420 హామీలను బలంగా తీసుకెళ్లి అభ్యర్థి గెలుపుకై అందరు ఏకమావ్వాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో కుశ్నపల్లి తాజా మాజీ ఎంపీటీసీ ఆత్రం సాయి, సుస్మీర్ మాజీ సర్పంచ్ శంకర్, అమీరుద్దీన్, చెంద్రశేఖర్, అనిల్, శ్రీనివాస్, సీతారామ్,మల్లాజీ, అశోక్, గణేష్, పురుషోత్తం, అక్సంతారావు,చెంద్రయ్య మరియు తెరాస నాయకులు పాల్గొన్నారు.