6 June, 2026 | 9:54 PM

Breaking News

విద్యుత్ పెన్షనర్లపై ‘ఐఏఎస్’ కక్షసాధింపు.. సీఎం రేవంత్ రెడ్డి మాటలకు తూట్లు!   •   కామారెడ్డి జిల్లాలో అంతర్ జిల్లా వాహనాల చోరీ ముఠా అరెస్ట్   •   పంచభూతాలను కలుషితం చేస్తున్న డంపింగ్ యార్డ్ ఎత్తివేతే లక్ష్యంగా పోరాటం   •   పెట్రోలింగ్, బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి   •   ఆకట్టుకున్న చిన్నారుల కూచిపూడి నృత్యాలు   •   బావుసాయిపేటలో ఉచిత వైద్య శిబిరం   •   దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర ఎంతో గొప్పది : ఎంపీ ఈటల రాజేందర్   •   సమస్యల పరిష్కార సాధనకే గ్రామసభలు   •   సర్కారు భూముల పరిరక్షణే ధ్యేయం   •   రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు   •  

ఆలయాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

26-11-2025 12:00 AM

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

నవాబ్ పేట్ నవంబర్ 25 : దేవాలయాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని జడ్చర్ల ఎమ్మెల్యే అన్నారు. మంగళవారం మండలంలోని పత్తేపూర్ మైసమ్మ దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమానికి జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి హాజరై,ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దైవ అనుగ్రహంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలియజేశారు.  కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రామచంద్రయ్య, ఆలయ చైర్మన్,ఆలయ సిబ్బంది, కాంగ్రెస్ మండల నాయకులు ఉన్నారు.