16 April, 2026 | 8:17 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

దేశ ప్రతిష్టకు భంగం కలిగిస్తే ఉపేక్షించం

09-05-2025 01:23 AM

మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ఓ పత్రిక తప్పుడు కథనాలపై ఎస్పీకి ఫిర్యాదు

మెదక్, మే 8 (విజయక్రాంతి) : దేశ ప్రతిష్టతకు భంగం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు హెచ్చరించారు. ఓ తెలుగు పత్రికలో మన దేశ యుద్ద విమానాలను పాకిస్తాన్ ఆర్మీ కూల్చి వేసిందని తప్పుడు కథనాలను రాసిన పత్రిక ఎడిటర్, యాజమాన్యం మీద కేసు నమోదు చేయాలని ఎస్పీకి తన లెటర్ ప్యాడ్ ద్వారా జిల్లా నాయకులచే ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును బిజెపి మెదక్ జిల్లా నాయకులు గడ్డం శ్రీనివాస్, కాశీనాథ్, రమేష్ గౌడ్, నాయిని ప్రసాద్, సతీష్, శివ ఉన్నారు.