05-07-2025 12:17:37 AM
ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్ వెంకటనర్సప్ప
యాచారం జులై 4 :మాల్ బస్టాండ్ ను పునర్ ప్రారంభిస్తామని ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్ వెంకట నరసప్పయ్య అన్నా రు. శుక్రవారం బస్టాండ్ ను ఆయన పరిశీలించారు. బస్టాండ్ సంబంధించిన సమస్య లు స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో యాచారం మండలం కాంగ్రె స్ పార్టీ ప్రధాన కార్యదర్శి బట్టు శ్రీనివాస్ ముదిరాజ్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ ఉపాధ్యక్షులు గొల్లపల్లి భాస్కర్ గౌడ్, యాచారం మండలం విహెచ్ పిసి అధ్యక్షులు డేరంగుల ఈశ్వర్, గిరి యాదయ్య,తదితరులుపాల్గొన్నారు.