15 April, 2026 | 12:12 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలిస్తాం!

08-05-2025 01:43 AM

కేంద్ర క్యాబినెట్ సమవేశంలో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, మే 7: ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలిస్తామని, భద్రతా పరమైన అంశాలపై భారత ప్రభుత్వం ఎప్పటికీ రాజీ పడదని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. న్యూఢిల్లీలో బుధవారం నిర్వహించిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉగ్రవాద స్థావరాలను విజయవంతంగా ధ్వంసం చేసిన భారత సైన్యానికి మోదీ అభినందనలు తెలిపారు. సైన్యం పన్నిన పథకం వందకు వందశాతం అమలైందని కొనియాడారు.