28 March, 2026 | 5:08 PM

Breaking News

మైనర్లతో కౌన్సిలర్ కొడుకు అసభ్యకర వీడియోలు..100 మందికి పైనే బాధితులు   •   దేవాదాయ శాఖను అభినందించిన మంత్రి తుమ్మల   •   మామునూరు టూరిజం అభివృద్ధి పనులను పరిశీలించిన బండారు నరసింహారావు   •   ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి కవిత   •   సిరిసిల్లలో ఉపాధి హామీ పనులు తక్కువ   •   టీఎంసీపై బీజేపీ 'ఛార్జిషీట్'.. దేశ భద్రతకు బెంగాల్ ఎన్నికలు కీలకమన్న అమిత్ షా   •   బోయిన్‌పల్లిలో అగ్నిప్రమాదం — కళ్లద్దాల దుకాణంలో ఎగిసిపడ్డ మంటలు   •   వేలంలో భారీ ధర పలికిన గాంధారి తై బజార్   •   ట్రైబల్ మోడల్ స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశానికి ఎంపికలు   •   ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి   •  

విలియమ్సన్ దూరం

23-10-2024 12:00 AM

పుణే: న్యూజిలాండ్ సీనియర్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ భారత్‌తో జరగనున్న రెండో టెస్టుకు దూరమయ్యాడు. గజ్జల్లో గాయం కారణంగా బెంగళూరు టెస్టుకు దూరంగా ఉన్న విలియమ్సన్‌కు గాయం తగ్గకపోవడంతో పుణే టెస్టుకు కూడా దూరమైనట్లు కివీస్ బోర్డు ప్రకటించింది. శ్రీలంకతో టెస్టు సిరీస్ సందర్భంగానే కేన్ మామకు గాయమైంది. దీంతో ముంబై వేదికగా జరగనున్న మూడో టెస్టుకు కివీస్ బ్యాటర్ అందుబాటులోకి రానున్నాడు. గురువారం నుంచి రెండో టెస్టు మొదలు కానుంది.