15 April, 2026 | 1:16 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

జాగృతి జనం బాట ఎవరి కోసం

01-11-2025 12:23 AM

యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజీమ్

కరీంనగర్,(విజయ క్రాంతి): జాగృతి జనం బాట ఎవరికోసం అని,  ఇన్ని సంవత్సరాలు మీకోసం పనిచేసినకార్యకర్తలను మీరు వేధించిన తరువాత   బాగున్నారా.. లేదా అని ఓదార్చడం కోసమా, లేక వారిని నమ్ముకొని ఉన్న కుటుంబాల నోటినుండి శాపనార్థాలు వినడం కోసమా అని యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజీమ్ ఒక ప్రకటనలో ప్రశ్నించారు. శూన్యమైన మీ రాజకీయ జీవితాన్ని మళ్లీ తెరపైకి తేవడానికే ఈ ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. బీసీ వాదం నడుస్తున్న ఈ తరుణంలో కూడా బీసీలకు పదవులు ఇచ్చినట్టే ఇచ్చి, కీరోలు పోషించే వారిలో మాత్రం రావులనే పెట్టుకుంటున్నారని, మిమ్ములను ఎవరు నమ్మరని తెలిపారు. నిజంగా బీసీల ఉన్నతి కోసం లేక పేద వర్గాల అభివృద్ధి కోసం జరిగిన జనం బాట కాదని అజీమ్ తెలిపారు.