15 April, 2026 | 1:18 PM

Breaking News

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •  

బస్సును ఢీకొని యువకుడి మృతి

18-11-2025 12:00 AM

కామారెడ్డి, నవంబర్ 17 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం హాజీపూర్ గ్రామం వద్ద బ్పై వెళ్తున్న వ్యక్తిని ఆర్టీసీ బస్సు సోమవారం ఢీకొనడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో బస్సు ఆగింది. బైకుపై వెనుక నుంచి వస్తున్న ముంబాయి పేట గ్రామానికి చెందిన కాశీరాం (32) సంవత్సరాలు వ్యక్తిని బస్సు ఢీకొట్టింది. మృతుని అన్న ఫిర్యాదు మేరకు లింగంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శవాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఎల్లాడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.