12 June, 2026 | 12:24 PM

Breaking News

తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు ఎండలు   •   నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •   రోడ్డుప్రమాదంలో మేకల కాపరి, 20 మేకలు మృతి   •   వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన.. ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత   •   భార్య‌తో గొడ‌వ‌.. పిల్లలతో కలిసి నిజాంసాగ‌ర్‌లో దూకిన తండ్రి   •   నివాస భవనంలో అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు   •   షూటర్ జస్పాల్ రాణా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం   •   భారత షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా కన్నుమూత   •   జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి   •  

బస్సును ఢీకొని యువకుడి మృతి

18-11-2025 12:00 AM

కామారెడ్డి, నవంబర్ 17 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం హాజీపూర్ గ్రామం వద్ద బ్పై వెళ్తున్న వ్యక్తిని ఆర్టీసీ బస్సు సోమవారం ఢీకొనడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో బస్సు ఆగింది. బైకుపై వెనుక నుంచి వస్తున్న ముంబాయి పేట గ్రామానికి చెందిన కాశీరాం (32) సంవత్సరాలు వ్యక్తిని బస్సు ఢీకొట్టింది. మృతుని అన్న ఫిర్యాదు మేరకు లింగంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శవాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఎల్లాడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.