31 May, 2026 | 8:10 PM

Breaking News

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన   •   సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి   •   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •  

అయ్యప్ప ఆలయానికి రూ.1.18 లక్షల విరాళం

25-12-2025 02:40 AM

ఎల్లారెడ్డి, డిసెంబర్ 24 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని శ్రీశ్రీశ్రీశ్రీ అయ్యప్ప ఆలయంలోని పడి మెట్టు కోసం 1,18,000/-ల విరాళాన్ని బిజెపి నాయకుడు అయ్యప్ప భక్తుడైన సాయిరాం గౌడ్ ప్రదేశం.

గతంలో నిర్వహించిన మహా పడిపూజలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు ఈ విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా బిజెపి నేత సాయిరాం గౌడ్ లక్ష 18 వేల రూపాయల చెక్కును ఆలయ కమిటీ అధ్యక్షుడు పద్మ శ్రీకాంత్ కు అందించారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి చంద్రం స్వామి, ఆలయ పూజారి శ్రీనివాస స్వామి, నగేష్ గురు స్వామి, మాజీ వైస్ ఎంపీపీ నువ్వుగొండ శ్రీనివాస్, యాదగిరి స్వామి, సంతు స్వామి తదితరులు పాల్గొన్నారు.