31 May, 2026 | 9:04 PM

Breaking News

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన   •   సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి   •   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •  

ముగిసిన బూట్ క్యాంప్ సదస్సు

25-12-2025 02:40 AM

గురునానక్ ఇనిస్టిట్యూషన్స్‌లో  పీఎంశ్రీ ఉపాధ్యాయులకు సదస్సు

హైదరాబాద్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో రాష్ట్రంలోని పీఎం శ్రీ (ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ ఇండియా రైసింగ్) పాఠశాలల నుంచి 190 మందికి పైగా  ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు  కోసం నిర్వహించిన మూడు రోజుల జాతీయ సదస్సు ఇన్నోవేషన్, డిజైన్ అండ్ ఎంట్రప్రెన్యూర్షిప్ (ఐడీ ఈ) బూట్‌క్యాంప్ అనే అంశంపైన గురునానక్ ఇనిస్టిట్యూషన్స్ టెక్నికల్ క్యాంపస్ (జీఎన్‌ఐటీసీ)లో విజయవంతంగా ముగిసింది. కార్యక్రమంలో ముఖ్య అతిధిగా డా. అభయ్ జెరే, ఏఐసీటీఈ ఉపాధ్యక్షులు, యోగేష్ డి. బ్రహ్మాంకర్, విద్యా మంత్రిత్వ శాఖ ఇన్నోవేషన్ సెల్లో ఇన్నోవేషన్ డైరెక్టర్, పాల్గొన్నారు. సర్దార్ గగన్‌దీప్ సింగ్ కోహ్లీ పాల్గొన్నారు.