9 April, 2026 | 6:51 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

నిత్యం జ్యోతితో వెలిగే అమరుల స్థూపాన్ని నిర్మించాలి

10-12-2025 01:18 AM

తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్‌రెడ్డి

ముషీరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): తెలంగాణ అమరవీరుల త్యాగాల ను  స్మరించుకునే విధంగా ఢిల్లీలోని బాబుగాటు లాగ నిత్యం వెలిగే జ్యోతితో కూడిన స్థూపాన్ని  తెలంగాణలో నిర్మాణాన్ని చేపట్టాలని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం డిసెంబర్ 9 సందర్భంగా గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడా రు. అమరుల ఆత్మలు సంతోషించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిత్యం వెలిగే జ్యోతితో కూడిన స్థూపాన్ని నిర్మించాలని కోరారు.