24 June, 2026 | 2:33 PM

Breaking News

'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •  

చోరీ కేసులో నిందితునికి ఆరు నెలల జైలు శిక్ష

22-10-2025 09:52 PM

కల్వకుర్తి: ఓ మహిళకు కల్లు తాగించి ఆటోలో పట్టణ శివారులోకి తీసుకెళ్లి ఆమె మెడలో ఉన్న బంగారు ఆభరణాలను చోరీచేసిన కేసులో నిందితుడు వరికుప్పల వెంకటేష్ కు కల్వకుర్తి కోర్టు న్యాయమూర్తి కావ్య ఆరు నెలల జైలు శిక్షతో పాటు 1000 రూపాయలు జరిమాన విధించారు. 2021లో పట్టణంలోని ఎన్జీవో కాలనీ చెందిన వెంకటేష్ మహిళను మోసం చేసి చోరీకి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో అప్పటి ఎస్సై మహేందర్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితునిపై నేరం నిరూపణ కావడంతో న్యాయమూర్తి శిక్ష ఖరారు చేసినట్లు పోలీసులు తెలిపారు.