1 July, 2026 | 10:20 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

పారిశుద్ధ్య కార్మికులకు ఆదర్శ్ యూత్ అసోసియేషన్ సన్మానం

21-10-2025 10:15 PM

మేడిపల్లి (విజయక్రాంతి): దీపావళి పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని ఆదర్శ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోలీస్ తిరుపతి రెడ్డి, మేడబోయిన విజయ్ కుమార్ ముదిరాజ్ సమన్వయంతో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సమాజ స్వచ్ఛత కోసం ప్రతిరోజూ కష్టపడుతున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తిస్తూ, దీపావళి పర్వదినం సందర్భంగా సత్కరించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడబోయిన బాల నరసింహ ముదిరాజ్, రావుల మధుసూదన్, మాడిశెట్టి ఎల్లయ్య, తునికి కోటయ్య, పోలీస్ సురేందర్ రెడ్డి, మంగళారపు శ్రీనాథ్, అక్కల శ్రీనివాస్, మిరియాల శ్రీనివాస్, చలపతి రెడ్డి, గొడిశాల రఘు, మేడబోయిన బాలకృష్ణ, బండారి బాలాజీ, కడారి అంజి తదితరులు పాల్గొన్నారు.