6 July, 2026 | 2:48 PM

Breaking News

విజయ క్రాంతి వార్తకు స్పందన రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •  

జడ్పీ, మండల పరిషత్ భవనాలను పరిశీలించిన అదనపు కలెక్టర్

07-08-2025 12:03 AM

మేడ్చల్, ఆగస్టు 06 (విజయ క్రాంతి): మేడ్చల్ లోని జిల్లా పరిషత్, మండల పరిషత్ భవనాలను ఎస్సీ బాలికల హాస్టల్ కో సం అదనపు కలెక్టర్ రాధిక గుప్తా పరిశీలించారు. అంతకుముందు ఎస్సీ బాలికల హా స్టల్ ను పరిశీలించగా, అందులో కనీస సౌకర్యాలు లేవు.

దీంతో విద్యార్థినులు చాలా ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థినులు ఉండడానికి అనుకూలంగా లేనందు న ప్రత్యామ్నాయంగా జిల్లా పరిషత్, మం డల పరిషత్ భవనాలను ఆమె పరిశీలించా రు.

ఈ రెండింటిలో ఏదైనా ఒక భవనంలోకి హాస్టల్ మార్చడానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అ దనపు కలెక్టర్ వెంట జిల్లా పరిషత్ సీఈవో కాంతమ్మ, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి వి నోద్ కుమార్, సహాయ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ తులసి, ఎంపీడీవో తదితరులున్నారు.