6 June, 2026 | 6:44 PM

Breaking News

గ్రామసభలను పకడ్బందీగా నిర్వహించాలి: ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి   •   లింగారెడ్డిగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   ప్రణాళికాబద్ధంగా కార్పొరేషన్‌ను అభివృద్ధి చేసుకుందాం   •   ఫార్మర్ రిజిస్టీ తప్పని సరి   •   వన్యప్రాణులు, పక్షుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకం   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన రాఘవపల్లి గ్రామ సర్పంచ్, పాలకవర్గం   •   కొమ్ముగూడెం పంచాయతీలో సర్పంచ్ సోయం సత్యవతి అధ్యక్షతన గ్రామ సభ   •   ఆలిండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన కానిస్టేబుల్ శ్రీలత   •   గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజలు అవగాహన కలిగి ఉండాలి   •   కోల్‌కతా మెట్రోలో ప్రయాణించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌   •  

ప్రమాదకర పరిస్థితిలో అయిజ పెద్దవాగు వంతెన

26-11-2025 12:00 AM

అయిజ, నవంబర్ 25: జోగులమ్మ గద్వాల జిల్లా అయిజ నుండి కర్నూలు వెళ్ళే రోడ్డు పై సుమారు 70,80 సంవత్సరాల క్రితం నిర్మించిన వంతెన పూర్తి శిథిలావస్థకు చేరుకుంది. అట్టి వంతెన పై ఈరోజు బిజెపి నాయకులు కోత్త బిడ్జి నిర్మాణం చేయాలని శిథిలమైన బ్రిడ్జిపై రాస్తారోకో నిర్వహించారు. దానివల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగినది.  సుమారు అటు కిలోమీటర్ ఇటు కిలోమీటర్ వరకు వాహనాలు నిలిచిపోయి.

మూడు రాష్ట్రాలను కలిపే రహదారి అయినందువల్ల వాహనాల రాకపోకలు ఎక్కువగా జరుగుతున్నాయి. బ్రిడ్జి పై పగుళ్లు వచ్చి రంద్రాలు ఏర్పడి వాహనాలు నియంత్రణ కోల్పోయి ప్రమాదాలు జరుగుతున్నాయి. కావున ఇట్టి బ్రిడ్జిని నిర్మించాలని రాస్తారోకో చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.