4 April, 2026 | 2:34 PM

Breaking News

వైద్యసేవల్లో నిర్లక్ష్యం, సహించేది లేదు: ఆసుపత్రి నిర్వహణపై హరీష్ రావు అసహనం   •   యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు   •   క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం!.. చైర్మన్‌గా సంధ్యారాణి— వైస్‌ చైర్‌పర్సన్‌గా సరిత   •   ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •   బడికి డుమ్మా కొడుతున్న టీచర్లు — పిల్లల చదువుకు ఎగనామం   •   జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సత్తు మల్లేశం ఆగ్రహం   •   బీఆర్ఎస్ పార్టీ నీచ బుద్ధి వీడాలి   •   హాస్పిటల్ ఇన్ఫెక్షన్ల నివారణపై అవగాహన కార్యక్రమం   •   క్యాతనపల్లి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు పటిష్ఠ బందోబస్తు   •  

విమాన ప్రమాదాలు ఎన్నో విషాదాలు

29-01-2026 12:53 AM

న్యూఢిల్లీ, జనవరి ౨౮: ఎన్నికల ప్రచారాలు, అధికారిక కార్యక్రమాలకు వెళ్తూ గతంలోగడిచిన ౫౦ ఏళ్లలో ఎంతోమంది రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, సినీ తారలు విమాన ప్రమాదంలో  మృతిచెందారు.

వీరిలో అణు భౌతిక శాస్త్రవేత్త హోమీ బాబా, సంజయ్‌గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత మాధవ్రావ్ సింధియా, నాటి లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి, సినీతార సౌందర్య, పారిశ్రామికవేత్త ఓం ప్రకాశ్ జిందాల్, నాటి మంత్రి సురీందర్ సింగ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మృతిచెందారు. భారత తొలి సీడీఎస్ జనరల్ బిపిన్‌రావత్ విమాన ప్రమాదంలో మృతిచెందారు. ఇవే ఘట నల్లో వారితో కలిసి ప్రయాణించిన కొందరు కూడా మృతిచెందారు.