15 April, 2026 | 12:03 PM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

చదువుతోపాటు కరాటే మార్ట్ ఆర్ట్స్‌లో రాణించాలి

19-05-2025 12:15 AM

ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ హాది

మహబూబ్ నగర్ మే 18 (విజయ క్రాంతి) : విద్యార్థులు చదువుతోపాటు కరాటే మార్షల్ ఆర్ట్‌లో రాణించాలని ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ హాది అన్నారు. జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ రోడ్డు స్కూల్ ఆవరణలో కింగ్ షోటోకాన్ కరాటేడూ ఇండియా ఫౌండర్ జహంగీర్ పాషా ఖాద్రీ ఆధ్వర్యంలో వేసవి ఉచిత కరాటే శిక్షణ శిబిరంలో భాగంగా ఆదివారం విద్యార్థులకు యోగా శిక్షణా శిబిరం నిర్వహించారు.

కార్యక్రమంలో జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ చైర్మన్ మీర్ ఆర్షద్ అలీ, కింగ్ షోటోకాన్ ఫౌండర్ జహంగీర్ పాషా ఖాద్రీ, వర్కింగ్ ప్రెసిడెంట్ రఫీక్ అహ్మద్ ఖాద్రి, పిఆర్టియు అధ్యక్షులు మొహమ్మద్ అతహర్, కాంగ్రెస్ నాయకుడు ఎండి.జాకీర్,  కరాటే మాస్టర్లు నవీన్, ఆర్ష జమీల్, అమాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.