15 April, 2026 | 12:53 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

అంబేద్కర్ భవనం తక్షణమే నిర్మించాలి

20-05-2025 12:05 AM

దళిత సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతి 

మెదక్, మే 19(విజయక్రాంతి ): మెదక్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని కోరుతూ నాలుగు దళిత సంఘాలకు చెందిన నాయకులు జిల్లా కలెక్టర్  రాహుల్ రాజుకు సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం అంబేద్కర్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించి క్యాన్సల్ చేయడం అన్యాయం  అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రత్యేక చొరవ  తీసుకొని అంబేద్కర్ భవన నిర్మాణం చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. దీంతో కలెక్టర్ స్పందించి త్వరలోనే ఏర్పాటు చేస్తామని హామీ నిచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లేశం, ఎస్సీ, ఎస్టీ,కమిటీ దళిత సంఘ నాయకులు పాతూరి రాజు తదితరులు పాల్గొన్నారు.