23 June, 2026 | 7:58 PM

Breaking News

పాఠ్యపుస్తకాల పేరిట దోపిడీని అరికట్టాలి: ఏఐవైఎఫ్ హెచ్చరిక   •   నెల రోజులు ఇంటింటి సర్వే...   •   రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు వెంటనే జమ చేయాలి   •   కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం   •   ఫాదర్ అమల్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   మూతపడిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారు   •   విబిజీ రాంజీ విధానాన్ని రద్దుచేసి 'ఎన్ఆర్ఈజీఎస్'ను పునరుద్ధరించాలి   •   చంద్‌నగర్ ప్రాథమిక పాఠశాలకు ఆర్వో ప్లాంట్ అందజేసిన సర్పంచ్ సింగం శ్రీహరి   •   పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానం   •   వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పంట మార్పిడి, విత్తన ఎంపికతో అధిక దిగుబడులు   •  

టీఎంసీ పార్టీకి చెందిన ఒక ఎంపీ కొద్ది రోజులుగా ఈ సిగరెట్ తాగుతున్నట్లు

18-12-2025 12:19 AM

న్యూఢిల్లీ, డిసెంబర్ 17 : శీతాకాల సమావేశాల సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీకి చెందిన ఒక ఎంపీ కొద్ది రోజులుగా ఈ- సిగరెట్ తాగుతున్నట్లు బుధవారం బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా దృష్టికి తీసుకెళ్లారు. ఈ సంఘటన తన దృష్టికి లిఖిత పూర్వకంగా ఇస్తే తగిన చర్యలు తీసుకుంటామని స్పీకర్ పేర్కొన్నారు.