15 April, 2026 | 12:52 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

24-12-2025 07:46 PM

భార్య భర్తలు ఇద్దరికీ స్వల్ప గాయాలు

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు భార్య భర్తలు ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యారు. స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని మెల్లకుంట తండా గ్రామానికి చెందిన మూడ్ బిచ్ (50) మూడ్ బిచ్ తన ద్విచక్ర వాహనం టీఎస్ 17 ఈ 5265పై తన భార్య మూడ్ మోతి ఎక్కించుకొని బంధువుల అంత్యక్రియల నిమిత్తం మెదక్ వెళ్తుండగా మార్గ మధ్యలో గోపాల్పేట్ హైదరాబాద్ బోధన్ ప్రధాన రహదారిపై గల పెట్రోల్ బంకు వద్దకు చేరుకున్నారు. మెదక్ నుండి ఎల్లారెడ్డి వైపు వెళ్తున్నటువంటి టీఎస్ 06 జెడ్ 0256 నెంబర్ గల ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఢీకొట్టడంతో ఇరువురి భార్యాభర్తలకు స్వల్ప గాయాలయ్యారు. చికిత్స నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందని స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు.