15 April, 2026 | 1:13 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

భేషరతుగా క్షమాపణ చెప్పాలి

20-12-2025 03:18 PM

మర్రిగూడ,(విజయక్రాంతి): ఏరుకొండ అబ్బయ్య గౌడ సామాజిక వర్గాన్ని అసభ్య పదజాలం తో దూషిస్తూ మాట్లాడడం తప్పు అని బేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ సర్పంచ్ చెరుకు లింగం గౌడ్ అన్నారు. శనివారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ  గౌడ కులస్తులను దూషిస్తూ ఏరుకొండ అబ్బయ్య మాట్లాడడం సరైనది కాదన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేసిన అతను గౌడ కులస్తులు తనకు వేయలేదని ఆరోపిస్తూ దూషించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన బేషరతుగా గౌడ కులస్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు .ఇందుర్తి గౌడ సంఘం అధ్యక్షుని ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అయితగోని మారయ్య గౌడ్ అశోక్ గౌడ్ చెరుకు యాదగిరి గౌడ్ రమేష్ గౌడ్ శివ గౌడ్ అనిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.