17 April, 2026 | 3:17 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

పుప్పాల లక్ష్మమ్మ కు నివాళులర్పించిన నరసింహారెడ్డి

20-12-2025 03:17 PM

మర్రిగూడ, (విజయక్రాంతి): యరగండ్లపల్లి గ్రామములో టిడిపి సీనియర్ నాయకుడు పుప్పాల పెద్ద  యాదయ్య మాతృమూర్తి పుప్పాలవి లక్ష్మమ్మ అనారోగ్యముతో బాధపడుతూ మృతి చెందగా, విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు పులిమామిడి నరసింహారెడ్డి శనివారం మృతురాలి వివాసానికి చేరుకొని పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు తన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంత్యక్రియల నిమిత్తం తక్షణ సహాయంగా 10వేల రూపాయలను కుటుంబ సభ్యులకు అందించారు. ఈకార్యక్రమం లో యరగండ్లపల్లి కాంగ్రెష్ పార్టీ నాయకులు ఉన్నారు.