calender_icon.png 13 May, 2025 | 5:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వామివారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి

13-05-2025 12:42:16 AM

యాదాద్రి భువనగిరి మే 12 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ చల్లా గుణరంజన్ కుటుంబ సమేతంగా సోమవారం నాడు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు,  న్యాయమూర్తికి సాదరంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికి  ఆలయ కార్య నిర్వహణ అధికారి ఎస్ వెంకట్రావు ఆధ్వర్యంలో స్వామివారి స్వయంభువ విశిష్టతను వివరించి ఆశీర్వదించి ప్రసాదాలను అందజేశారు .