7 July, 2026 | 4:40 AM

మత్స్యాద్రిలో భక్తులకు అన్నదానం

10-08-2025 10:12 PM

వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలో గల శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఆదివారం డిసిసి ఉపాధ్యక్షుడు వాకిటి అనంతరెడ్డి, మాజీ జెడ్పిటిసి వాకిటి పద్మ సత్యనారాయణ స్వామి వ్రతం, ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.