15 April, 2026 | 12:07 PM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

మొదటిరోజు మూడు మున్సిపాలిటీల్లో 14 దరఖాస్తులు

29-01-2026 12:47 AM

మహబూబ్ నగర్, జనవరి 28 ( విజయ క్రాంతి ) : జిల్లాలోని ఒక కార్పొరేషన్ రెండు మున్సిపాలిటీలకు నామినేషన్లు స్వీకరించారు. మహబూబ్ నగర్ కార్పొరేషన్ 60 డివిజన్లకు సంబంధించి తొమ్మిది మంది నామినేషన్లు దాఖలు చేయగా, భూత్పూర్ మున్సిపాలిటీలోని 10 కౌన్సిలర్లకు సంబంధించి 1 నామినేషన్, దేవరకద్ర మున్సిపాలిటీలో 12 స్థానాలకు సంబంధించి నాలుగు నామినేషన్లను దాఖలు చేశారు. ఏర్పాట్లను ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, జిల్లా ఎస్పీ డి జానకి లతోపాటు సంబంధిత అధికారులు ప్రత్యేకంగా తనిఖీలు చేపడుతున్నారు.