23-08-2025 07:15:27 PM
మంచిర్యాల,(విజయక్రాంతి): ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆశా వర్కర్ల సమస్య పరిష్కరించాలని ఈ నెల 25న కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం ఉంటుందని ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) నాయకులు శనివారం కలెక్టర్ కార్యాలయంలో డీఎంహెచ్ఓ కార్యాలయ సూపరింటెండెంటు విశ్వేశ్వర్ రెడ్డికి ముందస్తు వినతి పత్రం అందజేశారు.