07-11-2025 05:52:32 PM
వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మార్కెట్ లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను అస్సాం అగ్రికల్చర్ కమిషనర్ ఉదయ్ ప్రవీణ్ మరియు వారి బృందం సందర్శించారు. ఈ సందర్భంగా వారు వరి కొనుగోలు ఏ విధంగా చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ప్యాడి డయ్యర్ యొక్క పని తీరు ఏ విధంగా జరుగుతుందో వీక్షించారు. అదేవిధంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వివిధ శాఖల పాత్ర రైతువేదిక విచ్చేసి వ్యవసాయ శాఖలో అమలయ్యే పథకాల గురించి తెలుసుకున్నారు.