15 April, 2026 | 1:16 PM

Breaking News

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •  

వలిగొండ మార్కెట్ సందర్శించిన అస్సాం అగ్రికల్చర్ కమిషనర్ బృందం

07-11-2025 05:52 PM

వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మార్కెట్ లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను అస్సాం అగ్రికల్చర్ కమిషనర్ ఉదయ్ ప్రవీణ్ మరియు వారి బృందం సందర్శించారు. ఈ సందర్భంగా వారు వరి కొనుగోలు ఏ విధంగా చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ప్యాడి డయ్యర్ యొక్క పని తీరు ఏ విధంగా జరుగుతుందో  వీక్షించారు. అదేవిధంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వివిధ శాఖల  పాత్ర  రైతువేదిక విచ్చేసి వ్యవసాయ శాఖలో అమలయ్యే పథకాల గురించి తెలుసుకున్నారు.