21 March, 2026 | 1:56 PM

Breaking News

నిరుపేద ముస్లింలకు రంజాన్ మోదీ కిట్‌ల పంపిణీ   •   రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే తోటలక్ష్మికాంతారావు   •   బీసీలకు బడ్జెట్‌లో తీవ్ర అన్యాయం   •   ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం   •   జీవన్ రెడ్డికి బుజ్జగింపులు.. తన నిర్ణయంలో మార్పులేదన్న సీనియర్ నేత   •   తస్మాత్ జాగ్రత్త.. సమోసా, పఫ్స్ ప్రియులకు షాకింగ్ సీన్   •   రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం, డిప్యూటీ సీఎం   •   'శ్రమ మాది.. శిలాఫలకాలు మీవి'.. రిబ్బన్ కటింగ్ చేయడమే కాంగ్రెస్ పని   •   వేరే వ్యక్తిని పెండ్లి చేసుకుందని.. తండ్రితో వెళ్లి మహిళపై ప్రియుడు దాడి   •   యువకుడి ప్రాణం తీసిన పెళ్లి ప్రపోజల్‌.. పండగ పూట తీవ్ర విషాదం   •  

మూఢ నమ్మకాలపై అవగాహన

24-04-2025 12:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 23(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని బజారు వాడి, పొట్టి శ్రీరా ములు చౌక్ వద్ద పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాధనసూరుల విన్యాసాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. కరీంనగర్ జిల్లా చెల్లూరు గ్రామానికి చెందిన చింతకింది సుదర్శన్ బృందం విన్యా సా లు చేశారు.

సమాజంలో మూఢనమ్మకాలపై అవగాహన కల్పించడం తమ కులవృత్తిగా మార్చుకున్నట్లు సుదర్శన్ తెలిపారు. తము చేస్తున్న విన్యాసాలు ఎలాంటి మాయ మంత్రాలతో కూడుకున్నది కాదని, ఇది ఒక విద్యా అని తెలిపారు. తమ తాతల కాలం నుంచి ఈ విద్యను నమ్ముకొని జీవనం సాగిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు.