13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

శ్రీ చైతన్య డిగ్రీ కళాశాలలో ఈ-వేస్టేజ్‌పై అవగాహన

09-01-2026 06:25 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): హరిత హెక్టన్ ఈకో, ఈ-వేస్టేజ్ మేనేజ్‌మెంట్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శ్రీ చైతన్య డిగ్రీ కళాశాలలో ఈ-వేస్టేజ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఫణికుమార్ (ఐఈఎస్ కన్సల్టెంట్ ట్రెయినీ, డీఆర్‌డీఓ), అరుణ,  అర్చన (టీవీడబ్ల్యూడీఆర్‌డీసీ కళాశాల లెక్చరర్లు) ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. విద్యార్థులు పీపీటీ ప్రజెంటేషన్ల ద్వారా ఈ-వేస్టేజ్ లాభనష్టాలు, తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. పోటీల్లో విజేతలుగా కుమారి సౌమ్య (రూ.5,000), ఏటంకర్ వెంకటేష్ (రూ.3,000), కుమారి ఆదిభ తహరిన్ (రూ.1,000) ఎంపికై బహుమతులు అందుకున్నారు. వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.