17 April, 2026 | 3:24 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

కన్నుల పండుగగా అయ్యప్ప పడిపూజ

13-12-2025 03:44 PM

కరీంనగర్ రూరల్,(విజయక్రాంతి): దుర్షేడ్ డివిజన్లో గల  శివ కేశవ క్షేత్రం మరకత లింగ రాజరాజేశ్వర స్వామి(Marakata Linga Rajarajeshwara Swamy),  వేణుగోపాల స్వామి దేవాలయ ఆవరణలో శనివారం హరిహర పుత్ర అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమాన్నిగంగారపు వంశీకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో.. దేవరాజు ప్రశాంత్ శర్మ ,చిగురాల మధుసూదనాచార్యులు గార్ల నిర్వహణలో అంగరంగ వైభవంగా జరిగింది. అయ్యప్ప స్వామి మాలధారులు  పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో  అయ్యప్ప మాలదారులతో పాటు నాయకులు నందాల  తిరుపతి, సుంకిశాల  సంపత్ రావు , గోలే సంతోష్,  వేముల రామచంద్రం,  కోరుకంటి  సత్యనారాయణ రావు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.