28 June, 2026 | 2:10 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

ఆరోగ్యంపై అవగాహన ఉండాలి

17-11-2025 12:38 AM

ములకలపల్లి, నవంబర్ 16 (విజయక్రాంతి): కౌమార బాలికలు ఆరోగ్యం పై అవ గాహన కలిగి ఉండాలని గుడ్ షెఫర్డ్ సంస్థ సిస్టర్స్ సూచించారు.ములకలపల్లి లోని గుడ్ షెఫర్డ్ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం సుమారు 80 మంది బాలికలు, కౌమార బా లికలకు ఆరోగ్యపరమైన అంశాలపై, పౌష్టిక ఆహారంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమంలో సంస్థ సిస్టర్ తో పాటు వైద్య సిబ్బంది రమాదేవి పాల్గొని వారికి పౌష్టికాహారం ప్రాము ఖ్యత,ఆరోగ్య సంరక్షణ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

అదేవిధంగా రుతుక్రమ సమయంలో పాటించ వలసిన పరిశుభ్రతపై కిశోర బాలికలకు వివరించారు. యుక్త వయసులో శారీరకంగా మానసికంగా ఎదుగుదలకు సంబంధించి సంతులిత ఆహారాన్ని తీసుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో గుడ్ షెఫర్డ్ సిస్టర్స్ ఉదయ, దీప్తి, రాజ్యం, బెనూషియా సంస్థ సిబ్బంది సుజాత,సాగర్ నాగరాజు, సందీప్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.