8 March, 2026 | 3:20 PM

Breaking News

అదుపుతప్పి కారు బోల్తా… చిన్నారితో సహా ఐదుగురికి స్వల్ప గాయాలు   •   జంగంపల్లిలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సన్మానం   •   కాచపూర్ ఆర్టీసీ బస్టాండ్ శుభ్రత కార్యక్రమం   •   ముగ్గురు చిన్నారులను చిదిమేసిన తండ్రి అరెస్ట్   •   క్యాన్సర్‌ ముందస్తు నివారణ చర్యలు శుభపరిణామం   •   మహిళలకు భద్రత, గౌరవం ఎంతో ముఖ్యo   •   6000 క్యూసెక్కుల ప్రవాహం 1200 క్యూసెక్కులకు పడిపోతుంది   •   రోడ్లపై వ్యాపారాలు వద్దు... ట్రాఫిక్ అంతరాయం కలిగించవద్దు   •   శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు   •   గోపాలరావుపల్లెలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు   •  

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

22-11-2025 01:11 AM

గట్టు,  నవంబర్ 21: సైబర్ నేరాల పట్ల  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సు మల్లేష్ సూచించారు. శుక్రవారం  గట్టు మండలంలో బోయల గూడెం గ్రామంలో గ్రామస్తులకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సు మాట్లాడుతూ.. నేటి కాలంలో ప్రజలు సైబర్ నేరాల గురై మోసపోతున్నారని అన్నారు. ఎవరైనా సైబర్ కేటుగాళ్ల వలలో పడితే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 నెంబరుకు సంప్రదించాలన్నారు.