10 June, 2026 | 3:18 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

గోపతండా గ్రామ సర్పంచ్‌గా భూక్య బిక్కు భారీ మెజార్టీతో గెలుపు

15-12-2025 01:58 AM

మోతే, డిసెంబర్ 14 : మండల పరిధిలోని గోపతండాకి చెందిన భూక్య బిక్కు స ర్పంచిగా 775 ఓట్ల భారీ మెజార్టీతో ప్రత్యర్థి పెరుగు లింగ యాదవ్ పై గెలుపొందారు. భారీ మెజార్టీతో గెలుపొందిన బిక్కును ఎమ్మె ల్యే పద్మావతితో పాటు, మాజీ ఎంపీపీ శ్రీకాంత్ రెడ్డి పలువురు కాంగ్రెస్ నాయకులు అభినందించారు.