31 March, 2026 | 6:12 PM

Breaking News

దొంగతనాన్ని అడ్డుకున్న మహిళా కార్మికురాలు   •   మహాలక్ష్మి ద్వారా మహిళలకు రూ.10వేల కోట్లు ఆదా   •   పెన్షనర్ల రిటైర్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి   •   ఎమ్మెల్సీని సన్మానించిన బిజెపి నాయకుడు లింగాల శంకర్   •   మహిళా సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన సర్పంచ్   •   కేవీకేలో పంట మార్పిడి పైన అవగాహన సదస్సు   •   ముత్తారంలో ఉచిత వైద్య శిబిరాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకొవాలి   •   బంక్ నిర్వాహకులు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి   •   ఎన్నికల వేళ భారీ షాక్... టీవీకే విజయ్‌పై కేసు నమోదు   •   పసుపు రైతులకు మంత్రి తుమ్మల భరోసా.. ప్రభుత్వం నిర్ణయించిన ధర చెల్లింపు   •  

స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు

19-09-2025 12:26 AM

నాగల్గిద్ద,సెప్టెంబర్ 18: నాగల్గిద్ద గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో, అంబేద్కర్, మహాత్మ బసవేశ్వరుని విగ్రహాల దగ్గర స్వచ్చత భారత్ కార్యక్రమాన్ని మం డల బీజేపీ నాయకులు నిర్వహించారు. ముఖ్య అతిథిగా బిజెపి జిల్లా కార్యదర్శి అరుణ్రాజ్ శేరికార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెత్తను తొలగించి శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రాజశేఖర్ పాటిల్, బీజేవైఎం మండల అధ్యక్షులు రమేష్, నాగశెట్టి పాటిల్, గడ్డే కాశీనాథ్ పాల్గొన్నారు.