18 April, 2026 | 1:07 PM

Breaking News

ఎంపీ తేజస్వి సూర్యను బర్తరఫ్ చేయాలి   •   హైదరాబాద్లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై GHMC కొరడా   •   పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు   •   పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు   •   ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తాం... ట్రంప్‌ సంచలన ప్రకటన   •   ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా   •   ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం   •   బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   “నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి   •  

భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు

15-05-2025 01:00 AM

అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి 

మహబూబ్ నగర్ మే 14 (విజయ క్రాంతి) : జిల్లా కేంద్రంలో చౌడేశ్వరి మాత బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా ఆరంభమయ్యాయి. మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో ప్రత్యేకంగా ర్యాలీతో అమ్మవారి సన్నిధికి చేరుకొని తమ మొక్కులను తీర్చుకున్నారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తో పాటు పలువురు ప్రముఖులు హాజరై అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని తీర్థ ప్రసాదాల స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సం స్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్,  మాజీ మున్సిపల్ చైర్మన్ ఆ నంద్ గౌడ్, పాలకొండ బ్రహ్మయ్య, శ్రీనివాస్ రెడ్డి, ఆంజనేయులు, గోపాల్ పాల్గొన్నారు.