calender_icon.png 8 September, 2025 | 7:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుస్తకావిష్కరణ

08-09-2025 12:23:42 AM

ఖమ్మం నగరంలోని వేదిక కల్యా ణ మండపంలో ఈ నెల 21న రయిత, కవి ధరణికోట రమేశ్‌కుమార్ సంపాదకత్వంలో ప్రసేన్, సీతారాం, రవిమారుత్ రాసిన కథల సంకలనం ‘కందిలి’ పుస్తకావిష్కరణ సభ జరుగుతుంది. కథా తెలంగాణం, ఖమ్మం స్ఫూర్తి సంస్థలు ‘కథా తెలంగాణ-25’ నినాదంతో ఈ పుస్తకావిష్కరణ సభను నిర్వహించనున్నాయి. కవు లు, సాహిత్యాభిలాషులు పుస్తకావిష్కరణ సభకు విచ్చేయాలని నిర్వా హకులు పిలుపునిచ్చారు.