6 July, 2026 | 4:13 PM

Breaking News

అనుమతి లేని తరగతులను సీజ్ చేసిన ఎంఈఓ రాజయ్య   •   ఎకో టూరిజం అభివృద్ధి చేయాలి: సీఎం రేవంత్​ రెడ్డి   •   ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి   •   8వ రోజుకు చేరిన సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు   •   సుల్తానాబాద్ లో జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులు   •   ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   •   విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •  

కాళ్ల పారాణి ఆరక ముందే.. కడతేరి పోయిన వధూవరులు

09-08-2024 01:45 PM

ఆ ఇద్దరూ కళ్యాణ మండపంలో పెళ్లి పీటలపై తలంబ్రాలు పోసుకుని వివాహ ఘట్టానికి వన్నె  తెచ్చారు. వధువు లిఖిత శ్రీ(20), నవీన్ (29) ఆశీర్వచనం అనంతరం విశ్రమించడానికి పెళ్లి మండపం పక్కనే  మరో గది లోకి వెళ్లారు. అలా వెళ్లిన వారు ఎంతకీ తిరిగి రాక పోవడం తదనంతరం గదినుంచి పెద్ద పెద్ద అరుపులు వినిపించడంతో  పెద్దలు వెళ్లి బలవంతంగా తలుపులు  తెరిచారు. పరస్పరం దాడి చేసుకున్నట్లుగా పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు రక్తపు మడుగులో పడి ఉండటంతో అందరూ నిర్ఘాంత పోయారు. కర్ణాటకలో జరిగిన ఈ ఘటనలో ఆఘమేఘాలపై  ఆస్పత్రికి తరలించగా మరణించినట్లు నిర్ధారించారు.