20 March, 2026 | 10:58 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

కాంగ్రెస్‌లోకి బీఆర్‌ఎస్ నేతలు

09-12-2025 01:34 AM

పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన దేవరకద్ర ఎమ్మెల్యే  మధుసూదన్ రెడ్డి 

చిన్న చింత కుంట, డిసెంబర్ 8:  బిఆర్‌ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు అడ్డాకుల మండలం కందూర్ గ్రామానికి చెందిన బిఆర్‌ఎస్ ముఖ్య నాయకులు శ్రీ. రామలింగేశ్వర స్వామి దేవాలయ మాజీ చైర్మన్ దండు కృష్ణారెడ్డి , సీనియర్ నాయకులు మందడి జయసుందర్ రెడ్డి,

మూసాపేట్ మండలం సంకలమద్ధి గ్రామానికి చెందిన బిఆర్‌ఎస్ నాయకులు సింగిరెడ్డి ప్రదీప్ రెడ్డి, కృష్ణయ్య, బాలయ్య, పలువురు బిఆర్‌ఎస్ కార్యకర్తలు నేడు దేవరకద్ర ఎమ్మెల్యే  జి. మధుసూదన్ రెడ్డి  సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఎమ్మెల్యే జియంఆర్ ఆహ్వానించారు.