calender_icon.png 9 December, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌లోకి బీఆర్‌ఎస్ నేతలు

09-12-2025 01:34:15 AM

పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన దేవరకద్ర ఎమ్మెల్యే  మధుసూదన్ రెడ్డి 

చిన్న చింత కుంట, డిసెంబర్ 8:  బిఆర్‌ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు అడ్డాకుల మండలం కందూర్ గ్రామానికి చెందిన బిఆర్‌ఎస్ ముఖ్య నాయకులు శ్రీ. రామలింగేశ్వర స్వామి దేవాలయ మాజీ చైర్మన్ దండు కృష్ణారెడ్డి , సీనియర్ నాయకులు మందడి జయసుందర్ రెడ్డి,

మూసాపేట్ మండలం సంకలమద్ధి గ్రామానికి చెందిన బిఆర్‌ఎస్ నాయకులు సింగిరెడ్డి ప్రదీప్ రెడ్డి, కృష్ణయ్య, బాలయ్య, పలువురు బిఆర్‌ఎస్ కార్యకర్తలు నేడు దేవరకద్ర ఎమ్మెల్యే  జి. మధుసూదన్ రెడ్డి  సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఎమ్మెల్యే జియంఆర్ ఆహ్వానించారు.