15 April, 2026 | 1:17 PM

Breaking News

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •  

మెప్మా ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు

28-10-2025 07:07 PM

మంథని,(విజయక్రాంతి): మంథని పట్టణ కేంద్రంలోని మెప్మా కార్యాలయంలో సోమవారం మహిళలకు క్యాన్సర్ పై అవగాహన నిర్వహించి క్యాన్సరు రాకుండా ముందస్తు  జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వ్యక్తిగతంగా పరిశుభ్రత పాటించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ లక్ష్మీవాని, చందుపట్ల రజిత  పాలు పొంది క్యాన్సర్ పై  పలు సూచనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఓ లావణ్య, టిఎల్ఎఫ్ అధ్యక్షురాలు ఐతు సితార, ఎస్ఎల్ఎఫ్ అధ్యక్షులు , ఆర్పీలు మహిళ సంఘ సభ్యులు పాల్గొన్నారు.