calender_icon.png 28 October, 2025 | 10:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెప్మా ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు

28-10-2025 07:07:00 PM

మంథని,(విజయక్రాంతి): మంథని పట్టణ కేంద్రంలోని మెప్మా కార్యాలయంలో సోమవారం మహిళలకు క్యాన్సర్ పై అవగాహన నిర్వహించి క్యాన్సరు రాకుండా ముందస్తు  జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వ్యక్తిగతంగా పరిశుభ్రత పాటించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ లక్ష్మీవాని, చందుపట్ల రజిత  పాలు పొంది క్యాన్సర్ పై  పలు సూచనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఓ లావణ్య, టిఎల్ఎఫ్ అధ్యక్షురాలు ఐతు సితార, ఎస్ఎల్ఎఫ్ అధ్యక్షులు , ఆర్పీలు మహిళ సంఘ సభ్యులు పాల్గొన్నారు.