16 April, 2026 | 7:59 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

శరవేగంగా హయత్ నగర్ డివిజన్ అభివృద్ధి

16-05-2025 11:15 PM

కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

ఎల్బీనగర్: హయత్ నగర్ డివిజన్ లోని దత్తాత్రేయ కాలనీ లో జరుగుతున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను శుక్రవారం కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా కాలనీవాసులు కాలనీలో మిగిలి ఉన్న విధుల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. ప్రణాళికతో దశలవారీగా కాలనీలో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.  రానున్న రోజుల్లో హయత్ నగర్ డివిజన్ పరిధిలో అభివృద్ధి మరింత వేగవంతం చేసే విధంగా  చర్యలు తీసుకుంటానని తెలిపారు. కార్యక్రమంలో ఏఈ హేము నాయక్, దత్తాత్రేయ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.